ముళ్ల కట్ట బ్రిడ్జి వద్ద గోదావరిలో వందలాది కోళ్లు

G Karna Kumar

G Karna Kumar

Chief Editor

దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ సోకడంతో వెయ్యిల కొద్దీ కోల్ మృత్ బాధపడుతున్నాయి దీనితో వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది చనిపోయిన కోళ్లను ఊరికి దూరాన అడవి ప్రాంతాలలో గోతులు తవ్వి దానిలో కోళ్లను ఖననం చేస్తున్నారు అలాగే దేశవ్యాప్తంగా చికెన్ తినవద్దని ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిస్తున్న ప్రజలు పట్టించుకోకపోవడంతో ఇష్టానుసారంగా వ్యాపారస్తులు చనిపోయిన కోళ్లను కూడా అమ్మే పరిస్థితి కనబడుతుంది అలాగే ఈరోజు ములుగు జిల్లాలో ఎటురునాగారం వాజేడు మండలాలకు చెందిన కోళ్ల వ్యాపారులు కోళ్లకు సోకడంతో వందలాది కోళ్లు చనిపోవడం దీనితో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కోళ్లను తెచ్చి దగ్గరలో ఉన్న ముళ్లకట్ట బ్రిడ్జి గోదావరిలో పడేసినట్టు సమాచారం తెలుస్తుంది దీని వలన కోళ్లు గోదావరిలో తేలుకుంటూ నీటిని అపరిశుభ్రం చేస్తున్నాయి దీనితో గ్రామస్తులు వ్యాపారస్తులపై ఆక్రమిక్యం చేస్తున్నారు అధికారులు పట్టించుకోని కోళ్ల వ్యాపారులను శిక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share